పాక కొమురయ్య యాదవ్ జ్ఞాపకార్థం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం….

Fasiuddin Mohammed
0 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి మే 22/భువనగిరి మండలంలోని రాయగిరి పరిధిలోగల సహృదయ వృద్ధ అనాధాశ్రమంలో
పాక కొమురయ్య యాదవ్ జ్ఞాపకార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన కుమారుడు నవతెలంగాణ సీనియర్ రిపోర్టర్ పాక జహంగీర్ యాదవ్, రేవతి దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు పాక అండాలు,
బంధువులు, మిత్రులు వోల్లాల లింగయ్య యాదవ్, చుక్కల శంకరయ్య యాదవ్, శెట్టి సుప్రీం యాదవ్, కొండాపురం ఉపేందర్ లు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article
4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *